News

శ్రీశైలం అడవిలో శిఖర ప్రాంతంలో ఉన్న పవిత్ర ఇష్టకామేశ్వరి ఆలయం భక్తుల నమ్మకాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయాన్ని దర్శించేందుకు ...
Indian Railways: ఇండియన్ రైల్వే బోర్డు రిజర్వేషన్ చార్టులను ట్రైన్ స్టార్ట్ అయ్యే 8 గంటల ముందే సిద్ధం చేయాలని ప్రతిపాదించింది ...
ఆమె కెరీర్‌లో ‘సుప్రీం’, ‘తొలి ప్రేమ’, ‘వెంకీ మామ’ వంటి హిట్‌లు ఉన్నప్పటికీ, ఫ్లాప్‌ల జాబితానే ఎక్కువ.
Panchangam Today: ఈ రోజు జూన్ 30తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
తెలంగాణ ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న దివంగత సాయిచంద్ విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ ...
డిశాలోని పూరిలో జరిగిన జగన్నాథ రథయాత్రలో లక్షలాది భక్తులు శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల గొప్ప రథ ఊరేగింపులో పాల్గొన్నారు, ...
వరంగల్‌లోని హనుమకొండలో ఉన్న సుబేదార్ బంగ్లా, 1886లో నిజాం పాలనలో అధికారి జార్జి పామర్రు నేతృత్వంలో నిర్మించబడిన వారసత్వ ...
యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చారు. స్వేచ్ఛ...ఆమె కూతురు అరణ్యపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. పూర్ణ చందర్ ద్వా ...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నావాడు, నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటూ పోతే పార్టీకే తీవ్ర నష్టం.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధి ...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జూలై 1న ఎన్నికలు జరగాల్సి ఉండగా, జూన్ 30న పార్టీ అధిష్టానం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ నిర్ణయం పార్టీలో ఐక్యతను చాటడమే కాక ...
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు తాత్కాలిక ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘనంగా ప్రారంభించారు. పసుపు రైతులకు గుడ్ న్యూస్ అందించిన అమిత్ షా… ఈ బోర్డు ద్వారా బ్రాండింగ్, మార్కెటింగ్, GI ...
కృష్ణా జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆమె స్పష్టం చేశారు. విభజన హామీలను ...